PM modi: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ

పంచవ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు, భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 5జీ సేవలను ప్రారంభించారు. అనంతరం 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

Published : 01 Oct 2022 14:13 IST
Tags :

మరిన్ని