FIFA: పోలండ్ ఫుట్బాల్ జట్టు కోసం ఎస్కార్ట్గా ఎఫ్-16 యుద్ధ విమానాలు
ఖతార్లో జరిగే ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు పోలండ్ జట్టు నిన్న ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఈ జట్టుకు భద్రత కల్పించేందుకు ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వచ్చాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇటీవల ఓ క్షిపణి ఉక్రెయిన్ సరిహద్దులోని పోలండ్ భూభాగంలో పడి ఇద్దరు మృతిచెందారు. దీంతో జట్టుకు రక్షణగా దోహా ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన విమానం వెంట ఎఫ్-16 ఫైటర్ జెట్లు వెళ్లాయి. అందుకు సంబంధించిన వీడియోను పోలండ్ జాతీయ జట్టు ట్విటర్లో పంచుకుంది.
Published : 18 Nov 2022 17:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు