సీఎం జగన్ కమీషన్ల వల్లే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయింది: దేవినేని ఉమా

  సీఎం జగన్ (CM Jagan) కమీషన్ల కక్కుర్తి ఫలితం వల్లే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా  ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం నిర్మించిన గైడ్ బండ్‌లో అక్రమాలు బయటపడకుండా కప్పిపుచ్చుకోవటం కోసమే.. సీఎం పోలవరం (Polavaram) సుడిగాలి పర్యటనకు వెళ్లారని మండిపడ్డారు. 4 ఏళ్లలో 4 సార్లు పోలవరం పర్యటనకు వెళ్లిన సీఎం.. చివరి పర్యటనను కూడా మొక్కుబడిగా నిర్వహించారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.

Published : 06 Jun 2023 19:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు