Vizag: వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ముగ్గురి అరెస్ట్‌

విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన ముగ్గురు యువకులను పోలీసులు గుర్తించారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి కోచింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తుండగా రామ్మూర్తి పంతులుపేట వద్ద ముగ్గురు యువకులు రైలుపై రాళ్లు రువ్వారు. దీన్ని సీసీ కెమెరాలో గుర్తించిన పోలీసులు.. నిందితులను ఈ ఉదయం అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరిలో ఒకరు తమిళనాడుకు చెందిన గోశాల శంకర్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో ఓ నిందితుడికి సంబంధించిన చెప్పులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 12 Jan 2023 19:28 IST

విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన ముగ్గురు యువకులను పోలీసులు గుర్తించారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి కోచింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తుండగా రామ్మూర్తి పంతులుపేట వద్ద ముగ్గురు యువకులు రైలుపై రాళ్లు రువ్వారు. దీన్ని సీసీ కెమెరాలో గుర్తించిన పోలీసులు.. నిందితులను ఈ ఉదయం అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరిలో ఒకరు తమిళనాడుకు చెందిన గోశాల శంకర్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో ఓ నిందితుడికి సంబంధించిన చెప్పులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

మరిన్ని