Bhadrachalam: బూట్లతో వచ్చారు.. పోలీసుల తీరుపై భద్రాద్రి ఉద్యోగుల ఆగ్రహం..!

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని ప్రసాదాల తయారీని సీజ్‌ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని దేవస్థానం ఉద్యోగులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రసాదాల విభాగాన్ని ఎలా సీజ్‌ చేస్తారంటూ నిలదీశారు. తమ వద్ద ఎలాంటి లడ్డూలు పాడవలేదని ధర్నా చేశారు. అయితే, కొన్ని లడ్డూలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఆ ఫలితాలు వచ్చాక చర్యలు ఉంటాయని ఆర్డీవో తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు.

Updated : 09 Jan 2023 21:06 IST

Tags :

మరిన్ని