Bhadrachalam: బూట్లతో వచ్చారు.. పోలీసుల తీరుపై భద్రాద్రి ఉద్యోగుల ఆగ్రహం..!
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని ప్రసాదాల తయారీని సీజ్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని దేవస్థానం ఉద్యోగులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రసాదాల విభాగాన్ని ఎలా సీజ్ చేస్తారంటూ నిలదీశారు. తమ వద్ద ఎలాంటి లడ్డూలు పాడవలేదని ధర్నా చేశారు. అయితే, కొన్ని లడ్డూలను హైదరాబాద్లోని ల్యాబ్కు తీసుకెళ్లి పరీక్షించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ను ఆర్డీవో ఆదేశించారు. ఆ ఫలితాలు వచ్చాక చర్యలు ఉంటాయని ఆర్డీవో తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు.
Updated : 09 Jan 2023 21:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!