Andhra news: చిత్తూరులో తెదేపా నేత హేమ కాళ్లపై జీపు ఎక్కించిన పోలీసులు
చిత్తూరు జిల్లాలో పోలీసుల నిర్వాకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు వ్యవహరించిన తీరుతో తెదేపా నేత, చిత్తూరు నగరమాజీ మేయర్ కఠారి హేమలత ఆసుపత్రి పాలయ్యారు. పోలీసు జీపు ఆమె మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన హేమలత చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Published : 24 Jun 2022 12:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM