Cess Election: ‘సెస్ సమరం’.. వేములవాడలో పోలీసుల లాఠీఛార్జ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్) ఎన్నికల ఓట్ల లెక్కింపు విషయంలో.. గందరగోళం చోటు చేసుకుంది. వేములవాడ రూరల్ స్థానంలో భాజపా అభ్యర్థి జక్కుల తిరుపతి గెలుపొందినా.. అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో భారాస అభ్యర్థి ఆకుల దేవరాజ్ గెలుపొందినట్లు ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. భారాస, భాజపా కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని కల్పించారు. ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద భారీగా గుమిగూడిన ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు.
Updated : 26 Dec 2022 16:59 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం