Ap News: పోలవరం వెళ్తున్న తెదేపా నేతల అడ్డగింత.. ఉద్రిక్తత

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నేతలను వెంటపడి మరీ అదుపులోకి  తీసుకున్న పోలీసులు.. స్థానిక స్టేషన్లకు తరలించారు. పోలవరం ప్రాంతంలో జగన్ మైనింగ్ రహస్యాలు, ప్రాజెక్టు నిర్మాణ లోపాలు బయటపడతాయనే అడ్డుకున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.

Published : 10 Jun 2023 20:24 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు