Ap News: పోలవరం వెళ్తున్న తెదేపా నేతల అడ్డగింత.. ఉద్రిక్తత
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నేతలను వెంటపడి మరీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్థానిక స్టేషన్లకు తరలించారు. పోలవరం ప్రాంతంలో జగన్ మైనింగ్ రహస్యాలు, ప్రాజెక్టు నిర్మాణ లోపాలు బయటపడతాయనే అడ్డుకున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.
Published : 10 Jun 2023 20:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?