AP News: అమరావతి పాదయాత్ర రథం కాపలాదారులపై పోలీసుల జులుం

రాజధాని రైతులు చేపట్టిన అమరావతి - అరసవల్లి పాదయాత్రపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. యాత్రకు రైతులు తాత్కాలిక విరామం ప్రకటించినా.. ఏదొక వంకతో వారిని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పాదయాత్ర రథం కాపలాదారులపై పోలీసులు చేయిచేసుకోవడం... సీసీ కెమెరా ఫుటేజీ హార్డ్ డిస్క్‌లను తీసుకెళ్లడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

Published : 28 Oct 2022 12:31 IST
Tags :

మరిన్ని