TS News: దుమ్ముగూడెం ప్రాజెక్టుకు వెళ్లనీయకుండా కాంగ్రెస్‌ నేతల అడ్డగింత

భద్రాచలం పరిధిలోని గోదావరి పరీవాహక ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న భట్టి నేతృత్వంలోని సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని వెళ్లనీయకుండా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, గోదావరి ఉద్ధృతి పెరిగిందనే కారణాలతో పర్యటనకు నిరాకరించారు. పోలీసుల తీరుకు నిరసనగా దుమ్ముగూడెం వెళ్ళే దారిలోనే కాంగ్రెస్‌ నేతలు ధర్నా నిర్వహించారు.

Published : 16 Aug 2022 19:45 IST
Tags :

మరిన్ని