TS News: దుమ్ముగూడెం ప్రాజెక్టుకు వెళ్లనీయకుండా కాంగ్రెస్ నేతల అడ్డగింత
భద్రాచలం పరిధిలోని గోదావరి పరీవాహక ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న భట్టి నేతృత్వంలోని సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని వెళ్లనీయకుండా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, గోదావరి ఉద్ధృతి పెరిగిందనే కారణాలతో పర్యటనకు నిరాకరించారు. పోలీసుల తీరుకు నిరసనగా దుమ్ముగూడెం వెళ్ళే దారిలోనే కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు.
Published : 16 Aug 2022 19:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!