Telangana news: కొల్లాపూర్‌లో వేడెక్కిన తెరాస రాజకీయం.. సై అంటే సై అంటున్న జూపల్లి, బీరం!

కొల్లాపూర్‌లో రాజకీయం ముదిరి పాకానపడింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు.. పరస్పర ఆరోపణలు, సవాళ్లు విసురుకోవడం ఉత్కంఠ రేపుతోంది. బహిరంగ చర్చకు ఇవాళ అనుమతివ్వాలంటూ ఇరువర్గాల నుంచి దరఖాస్తులు వెళ్లినా.. పోలీసులు తిరస్కరించారు. సై అంటే సై అంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్‌ రెడ్డి పట్టుదలతో ఉండటంతో.. ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

Published : 26 Jun 2022 10:41 IST
Tags :

మరిన్ని