Ap News: నెల్లూరులో భూ ఆక్రమణకు అక్రమార్కుల కొత్త ఎత్తుగడలు
నెల్లూరు (Nellore)లో స్థలాల విలువ పెరగడం, స్థిరాస్తి వ్యాపారం రాజకీయ రంగు పులుముకోవడంతో అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములనూ ఆక్రమించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న అనేక స్థలాల్లో ఇలాంటి వివాదాలు పెరిగిపోతున్నాయి. నెల్లూరు గ్రామీణం పరిధి అంబాపురం వద్ద ఇచ్చిన భూమిపై ఇలాంటి వివాదమే నెలకొంది. వర్గపోరుతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Updated : 30 Mar 2023 19:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు