BJP: ప్రకటనలు, ప్రచారానికి రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేసిన భాజపా

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలు, ప్రచారానికి రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేసింది. దేశంలోని అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువ ఖర్చు చేసినట్లు ఈసీ తెలిపింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి రాజకీయపార్టీలు పంపిన వార్షిక నివేదికల ఆధారంగా ఖర్చుల వివరాలు విడుదల చేసింది. 

Published : 29 Jan 2023 10:28 IST
Tags :

మరిన్ని