TS news: దళితబంధు ప్రకటనలకే పరిమితమైంది: పొంగులేటి

సీఎం కేసీఆర్ మాటలతో రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకపోగా.. దళితబంధు ప్రకటనలకే పరిమితమైందన్నారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Published : 05 Mar 2023 18:51 IST
Tags :

మరిన్ని