Telangana: శాసన సభ్యుల కొనుగోలుకు రూ.వంద కోట్లా..: పొన్నం ప్రభాకర్
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా భాజపా యత్నిస్తోందని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శాసన సభ్యుల కొనుగోలు కోసం రూ. 100 కోట్లు కేటాయించడంపై ఆయన విమర్శలు చేశారు. మునుగోడులో ఎన్ని డబ్బులైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెరాస సైతం గతంలో శాసనసభ్యులను కొనుగోలుచేసిందని పేర్కొన్నారు.
Updated : 27 Oct 2022 01:02 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్