Andhra News: కనీస మౌలిక వసతులు లేక.. దారుణంగా జగనన్న కాలనీలు
నిరుపేదలకు ఆవాసయోగ్యంగా ఉండాల్సిన జగనన్న కాలనీలను మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కాకినాడ జిల్లా జగ్గంపేట జగనన్న కాలనీలో రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలుయ కరవై.. లబ్ధిదారులు అల్లాడిపోతున్నారు. అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు.
Published : 20 Dec 2022 10:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత