Dialysis: కిడ్నీ బాధితుల ప్రాణాలతో అధికారుల చెలగాటం..!
కిడ్నీ వ్యాధిగ్రస్థుల ఆరోగ్యంతో ప్రకాశం జిల్లా కనిగిరి (Kanigiri)లోని అధికార యంత్రాంగం.. చెలగాటం ఆడుతోంది. వందల మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులకు నిత్యం డయాలసిస్ (Dialysis) సేవలు అందించే ఈ ఆసుపత్రికి విద్యుత్ ఆగిపోయి రోజులు గడుస్తున్నా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్న శ్రద్దే లేదు. విధిలేని పరిస్థితుల్లో జనరేటర్ ద్వారా రోగులకు డయాలసిస్ చేయాల్సి వస్తోంది. ఇవి కూడా మొరాయిస్తుండటంతో.. కిడ్నీ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Published : 04 Jun 2023 13:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!