Dialysis: కిడ్నీ బాధితుల ప్రాణాలతో అధికారుల చెలగాటం..!

కిడ్నీ వ్యాధిగ్రస్థుల ఆరోగ్యంతో ప్రకాశం జిల్లా కనిగిరి (Kanigiri)లోని అధికార యంత్రాంగం.. చెలగాటం ఆడుతోంది. వందల మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులకు నిత్యం డయాలసిస్ (Dialysis) సేవలు అందించే ఈ ఆసుపత్రికి విద్యుత్ ఆగిపోయి రోజులు గడుస్తున్నా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్న శ్రద్దే లేదు. విధిలేని పరిస్థితుల్లో జనరేటర్ ద్వారా రోగులకు డయాలసిస్ చేయాల్సి వస్తోంది. ఇవి కూడా మొరాయిస్తుండటంతో.. కిడ్నీ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 04 Jun 2023 13:36 IST
Tags :

మరిన్ని