Adipurush: అయోధ్యలో ‘ఆదిపురుష్’ సందడి.. ప్రభాస్ను చూసేందుకు అభిమానుల్లో ఉత్కంఠ
ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ చిత్ర ప్రచార సందడి షూరు అయ్యింది. దసరా కానుకగా ఆదివారం ‘ఆదిపురుష్’ టీజర్ను అయోధ్య వేదికగా చిత్ర బృందం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ‘ఆదిపురుష్’ సందడి నెలకొంది. ఇప్పటికే ప్రభాస్ అయోధ్యకు చేరుకోగా.. ఆయన్ని చూసేందుకు అభిమానులు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Published : 02 Oct 2022 17:53 IST
Tags :