Draupadi Murmu: రామప్ప గుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు భద్రాచలం సీతారాములను దర్శించుకోనున్న ముర్ము.. అనంతరం, అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రెండు జిల్లాల్లో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముర్ము రాక సందర్భంగా ఆమె పర్యటిస్తున్న ప్రాంతాలను ప్రత్యేక బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Published : 28 Dec 2022 09:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు