Droupadi Murmu: అవినీతి అంతం దిశగా దేశం అడుగులేస్తోంది: రాష్ట్రపతి
భారతావని వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ప్రజలంతా కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. అమృతకాలంగా భావిస్తున్న ఈ 25 ఏళ్లను.. దేశం ఆత్మనిర్భర్ భారత్గా మారేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే సమయంలో ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నేరవేరాలని బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.
Published : 31 Jan 2023 18:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM