Droupadi Murmu: అవినీతి అంతం దిశగా దేశం అడుగులేస్తోంది: రాష్ట్రపతి

భారతావని వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ప్రజలంతా కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. అమృతకాలంగా భావిస్తున్న ఈ 25 ఏళ్లను.. దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా మారేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే సమయంలో ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నేరవేరాలని బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

Published : 31 Jan 2023 18:56 IST

భారతావని వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ప్రజలంతా కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. అమృతకాలంగా భావిస్తున్న ఈ 25 ఏళ్లను.. దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా మారేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే సమయంలో ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నేరవేరాలని బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

Tags :

మరిన్ని