IND Vs AUS: భారత్- ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్‌.. మైదానంలో ఇరు దేశాల ప్రధానుల సందడి

భారత్- ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో ఇరు దేశాల ప్రధానులు సందడి చేశారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రేక్షకులకు అభివాదం చేస్తూ.. మైదానంలో కలియదిరిగారు. 

Updated : 09 Mar 2023 16:44 IST

భారత్- ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో ఇరు దేశాల ప్రధానులు సందడి చేశారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రేక్షకులకు అభివాదం చేస్తూ.. మైదానంలో కలియదిరిగారు. 

Tags :

మరిన్ని