AP News: అప్పుల లెక్కలు చెప్పలేక సర్కార్‌ సతమతం

రాష్ట్ర  అప్పుల లెక్కలు చెప్పలేక ఏపీ ప్రభుత్వం సతమతమవుతోంది. కార్పొరేషన్లకు గ్యారంటీలపై కాగ్  వివరాలు కోరుతూనే ఉన్నా.. వైకాపా సర్కారు ఇంకా పంపలేదు. వివరాల్ని ఈనెల 31లోగా పంపాలంటూ తాజాగా ప్రిన్సిపల్  అకౌంటెంట్  జనరల్  కార్యాలయం తాఖీదు పంపింది.

Published : 15 May 2022 16:39 IST

రాష్ట్ర  అప్పుల లెక్కలు చెప్పలేక ఏపీ ప్రభుత్వం సతమతమవుతోంది. కార్పొరేషన్లకు గ్యారంటీలపై కాగ్  వివరాలు కోరుతూనే ఉన్నా.. వైకాపా సర్కారు ఇంకా పంపలేదు. వివరాల్ని ఈనెల 31లోగా పంపాలంటూ తాజాగా ప్రిన్సిపల్  అకౌంటెంట్  జనరల్  కార్యాలయం తాఖీదు పంపింది.

Tags :

మరిన్ని