Priyanka Gandhi: హోటల్కు వెళ్లి దోశలు వేసిన ప్రియాంక గాంధీ
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మైసూరులోని ఓ హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత.. ప్రియాంక దోశలు వేయాలని ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హోటల్ యజమానితో కలిసి వంట గదికి వెళ్లిన ఆమె.. దోశలు వేశారు. అనంతరం హోటల్ యజమాని ఇతర సిబ్బందికి ధన్యవాదాలు చెప్పిన ప్రియాంక.. వారితో కలిసి సెల్ఫీలు దిగారు.
Published : 26 Apr 2023 14:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!