Thimmapur: కిషన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్‌ను దత్తత తీసుకున్న ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ నిర్మాత

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామాన్ని కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్ దత్తత తీసుకున్నారు. ఇది కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామం కావడం విశేషం. కార్యక్రమంలో దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి , నటుడు అనుపమ్‌ ఖేర్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీసిందు, కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated : 31 Oct 2022 13:24 IST
Tags :

మరిన్ని