Dil Raju: అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్ రాజు భావోద్వేగం
టాలీవుడ్ నిర్మాతల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉందని, కొందరు వ్యూస్ కోసం అవాస్తవాలు రాస్తుంటారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఊహాగానాలు వ్యాప్తి చేసి, చిత్ర పరిశ్రమ వారిని బలి పశువులను చేయొద్దని కోరారు. ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్లో ఆయన ఎమోషనల్గా మాట్లాడారు.
Published : 16 Aug 2022 17:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం