Dil Raju: అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్‌ రాజు భావోద్వేగం

టాలీవుడ్‌ నిర్మాతల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉందని, కొందరు వ్యూస్‌ కోసం అవాస్తవాలు రాస్తుంటారని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఊహాగానాలు వ్యాప్తి చేసి, చిత్ర పరిశ్రమ వారిని బలి పశువులను చేయొద్దని కోరారు. ‘కార్తికేయ 2’  సక్సెస్‌ మీట్‌లో ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు.

Published : 16 Aug 2022 17:09 IST

Tags :

మరిన్ని