AP News: వేదాద్రి ఎత్తిపోతల పథకంపై మాట తప్పిన జగన్
చెప్పాడంటే చేస్తాడంతే.. మాటిచ్చాడంటే నెరవేర్చును అంతే... రాష్ట్రంలో ప్రభుత్వంగానీ, వైకాపా గానీ ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి అక్కడ వినిపించే పాటలు ఇవి. కానీ, వాస్తవాలు వేరు. చెప్పింది చేయకపోవడం, మాటిచ్చి మరిచిపోవడం జగనన్నకు అలవాటుగా మారింది. నాటి కృష్ణా జిల్లా, నేటి ఎన్టీఆర్ జిల్లాలోని వేదాద్రి ఎత్తిపోతల పథకమే ఇందుకు నిదర్శనం. ఆరు నెలల్లో పూర్తి చేస్తామని స్వయంగా సీఎం హామీ ఇచ్చిన ఈ ప్రాజెక్టు.. శంకుస్థాపన చేసి రెండేళ్లు దాటినా నేటికీ పనులు పూర్తికాలేదు.
Published : 09 Dec 2022 13:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా