Konaseema: ఆందోళనతో అగ్నిగుండంగా మారిన అమలాపురం
కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనతో అమలాపురం భగ్గుమంది. ఆందోళనకారులు విధ్వంసం మంత్రి విశ్వరూప్ , ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టే వరకూ వెళ్లింది.ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Published : 24 May 2022 21:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ