Punjab : అలాంటి పరిస్థితి రెండు సార్లు ఎదురైంది: ఓడియన్‌

ముంబయిపై 12 పరుగుల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 22 పరుగుల చేయాల్సిన తరుణంలో పంజాబ్‌ బౌలర్ ఓడియన్‌ కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు. అంతకుముందు గుజరాత్‌తోనూ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 19 పరుగులను కాపాడుకోలేక బోల్తాపడిన ఓడియన్.. ముంబయి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు.

Published : 14 Apr 2022 13:53 IST

ముంబయిపై 12 పరుగుల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 22 పరుగుల చేయాల్సిన తరుణంలో పంజాబ్‌ బౌలర్ ఓడియన్‌ కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు. అంతకుముందు గుజరాత్‌తోనూ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 19 పరుగులను కాపాడుకోలేక బోల్తాపడిన ఓడియన్.. ముంబయి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు.

Tags :

మరిన్ని