Punjab: పంజాబ్లో శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది: మాన్
పంజాబ్లో శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ కేంద్రంగా కుట్ర జరుగుతోందని.. ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. ఖలిస్థాన్ సానుభూతిపరులకు అక్కడి నుంచి నిధులు అందుతున్నట్లు తెలిపారు. పంజాబ్లో శాంతిభద్రతలు దెబ్బతీయాలని కొందరు చేస్తున్న కుట్రలు ఎప్పటికీ సఫలం కావని పంజాబ్ సీఎం ధీమా వ్యక్తం చేశారు.
Published : 26 Feb 2023 21:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం