Punjab: పంజాబ్‌లో శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది: మాన్‌

పంజాబ్‌లో శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ కేంద్రంగా కుట్ర జరుగుతోందని.. ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్  ఆరోపించారు. ఖలిస్థాన్‌ సానుభూతిపరులకు అక్కడి నుంచి నిధులు అందుతున్నట్లు తెలిపారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు దెబ్బతీయాలని కొందరు చేస్తున్న కుట్రలు ఎప్పటికీ సఫలం కావని పంజాబ్ సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Published : 26 Feb 2023 21:57 IST

పంజాబ్‌లో శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ కేంద్రంగా కుట్ర జరుగుతోందని.. ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్  ఆరోపించారు. ఖలిస్థాన్‌ సానుభూతిపరులకు అక్కడి నుంచి నిధులు అందుతున్నట్లు తెలిపారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు దెబ్బతీయాలని కొందరు చేస్తున్న కుట్రలు ఎప్పటికీ సఫలం కావని పంజాబ్ సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని