Ts News: ప్యూర్ ఈవీ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌

ఐఐటీ హైదరాబాద్‌లో అంకుర సంస్థగా పుట్టి.. అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలకు పోటీగా నిలుస్తున్న ప్యూర్ ఈవీ సంస్థ మరో వినూత్న ఆవిష్కరణ చేసింది. భారతదేశ ప్రజల అభిరుచికి అనుగుణంగా.. నిత్య జీవిత అవసరాల కోసం.. ఎలక్ట్రిక్  మోటార్ సైకిల్‌ను రూపొందించారు. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లు.. తయారు చేస్తున్న మొట్టమొదటి సంస్థగా నిలిచింది.

Updated : 24 Dec 2022 13:02 IST
Tags :

మరిన్ని