IND vs ZIM: మెల్‌బోర్న్‌ స్టేడియం వద్ద ‘ఊ అంటావా మావ’ సందడి..!

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, జింబాబ్వే మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ స్టేడియం వద్ద సందడి నెలకొంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మైదానం వెలుపల ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావ’ పాటను ప్లే చేయగా, టీమ్‌ఇండియా అభిమానులు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారింది.

Published : 06 Nov 2022 15:27 IST

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, జింబాబ్వే మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ స్టేడియం వద్ద సందడి నెలకొంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మైదానం వెలుపల ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావ’ పాటను ప్లే చేయగా, టీమ్‌ఇండియా అభిమానులు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారింది.

Tags :

మరిన్ని