IND vs ZIM: మెల్బోర్న్ స్టేడియం వద్ద ‘ఊ అంటావా మావ’ సందడి..!
టీ20 ప్రపంచకప్లో భారత్, జింబాబ్వే మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియం వద్ద సందడి నెలకొంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానం వెలుపల ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావ’ పాటను ప్లే చేయగా, టీమ్ఇండియా అభిమానులు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Published : 06 Nov 2022 15:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?