Modi: క్వాడ్ సభ్యదేశాల సమావేశంలో ప్రధాని మోదీ

టోక్యో వేదికగా జరిగిన క్వాడ్ సభ్యదేశాల సమావేశంలో స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు క్వాడ్ దేశాధినేతలు స్పష్టం చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు ఇండోపసిఫిక్ ప్రాంతంలో శాంతి,శ్రేయస్సు, సుస్థిరత కోసం నిర్మాణాత్మక ఎజెండాతో ముందుకువెళ్తున్నామని తెలిపారు.

Published : 24 May 2022 12:59 IST

Tags :

మరిన్ని