Quarry Blast: క్వారీలో బాంబుల మోత.. ఊగిపోతున్న ఇళ్లు
గోడలు పగులుతున్నాయి. ఇళ్లు దెబ్బతింటున్నాయి. ఎప్పుడు రాళ్లు వచ్చి మీద పడతాయో తెలియని దుస్థిది. ఇది హనుమకొండ జిల్లాలోని ఓ గ్రామంలోని ప్రజల దుస్ధితి ఇది. పక్కనే ఉన్న క్వారీలో పేలుళ్లతో ప్రాణాలు పోతున్నాయి. భూకంపం వచ్చినట్లుగా భూమి కంపిస్తోంది. కనీసం నిద్ర లేకుండా గడుపుతున్నామని... ఆ గ్రామస్థులంతా ఆవేదన చెందుతున్నారు.
Published : 10 Dec 2022 10:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!