Kohinoor Diamond: కోహినూర్ లేకుండా.. ఛార్లెస్‌-3 పట్టాభిషేకం!

కోహినూర్ (Kohinoor Diamond).. భారత్ నుంచి లండన్‌కు తరలించిన ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ వజ్రం.. పట్టాభిషేక ఘట్టాల్లో బ్రిటన్ రాణుల కిరీటంలో కాంతులీనేది. అయితే మే 6న జరగబోయే ‘ఛార్లెస్-3’ (Charles 3) పట్టాభిషేకంలో కోహినూర్ పొదిగిన మకుటాన్ని కాబోయే రాణి కెమిల్లా ధరించడం లేదు. అందుకు భారత్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలే కారణమా? కోహినూర్‌ను విజయచిహ్నంగా భావించే బ్రిటన్ రాజులు.. ఇప్పుడు ఆ వజ్రాన్ని ఎందుకు పక్కన పెట్టారు? కోహినూర్ చరిత్ర ఏంటి? ఎందరి చేతులు మారింది? దాన్ని రాణులే ఎందుకు ధరిస్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో చూద్దాం.  

Updated : 04 May 2023 13:31 IST

Tags :

మరిన్ని