Andhra News: మహానాడును అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు: చంద్రబాబు

మహానాడుకు పసుపుదండు ప్రభంజనంలా కదిలింది. అమరావతి నుంచి ఒంగోలు వరకు అధినేత చంద్రబాబు వెంబడి శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మహానాడును అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నడపలేక జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోనసీమలో అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపిత కుట్రనేనని మండిపడ్డారు.

Published : 26 May 2022 20:25 IST

Tags :

మరిన్ని