TSLPRB: కానిస్టేబుల్ ఒక్కో పోస్టుకు 12 మందేనా..? 22 మార్కులు కలపాల్సిందే!
కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 22 తప్పుడు ప్రశ్నలు ఇవ్వడం వల్ల.. వేలల్లో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఈ మేరకు తమకు అన్యాయం జరిగిందని పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు ఆర్ కృష్ణయ్యను కలిశారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు 22 మార్కులు, ఎస్సైకు 2 మార్కులు కలపాలని.. లేదంటే ప్రజా సంఘాలు, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.
Published : 25 Oct 2022 15:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు