TS News: మంత్రి హరీశ్నోరు తెరిస్తే అబద్ధాలే..: ఎమ్మెల్యే రఘునందన్ సవాల్
మంత్రి హరీశ్రావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయానికి 24 గంటల ఇస్తున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. మెదక్లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమ్మేళనంలో రఘునందన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి కేసీఆర్రాళ్లపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Published : 27 Sep 2022 20:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM