TS News: మంత్రి హరీశ్‌నోరు తెరిస్తే అబద్ధాలే..: ఎమ్మెల్యే రఘునందన్‌ సవాల్‌

మంత్రి హరీశ్​రావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయానికి 24 గంటల ఇస్తున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. మెదక్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమ్మేళనంలో రఘునందన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి కేసీఆర్​రాళ్లపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Published : 27 Sep 2022 20:01 IST
Tags :

మరిన్ని