Rahul Gandhi: భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ భావోద్వేగ ప్రసంగం
భాజపా, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో దేశంలో దాడికి గురవుతున్న ఉదారవాద, లౌకిక వాద భావాలను రక్షించడమే భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యమని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ పాదయాత్ర తన కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో చేసింది కాదని.. దేశ ప్రజల కోసం చేసిందని స్పష్టం చేశారు. దేశ పునాదులను నాశనం చేయాలనుకునే భావజాలాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
Published : 30 Jan 2023 22:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా