Rahul Gandhi: భారత్‌ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్‌ భావోద్వేగ ప్రసంగం

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో దేశంలో దాడికి గురవుతున్న ఉదారవాద, లౌకిక వాద భావాలను రక్షించడమే భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యమని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ పాదయాత్ర తన కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో చేసింది కాదని.. దేశ ప్రజల కోసం చేసిందని స్పష్టం చేశారు. దేశ పునాదులను నాశనం చేయాలనుకునే భావజాలాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

Published : 30 Jan 2023 22:15 IST

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో దేశంలో దాడికి గురవుతున్న ఉదారవాద, లౌకిక వాద భావాలను రక్షించడమే భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యమని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ పాదయాత్ర తన కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో చేసింది కాదని.. దేశ ప్రజల కోసం చేసిందని స్పష్టం చేశారు. దేశ పునాదులను నాశనం చేయాలనుకునే భావజాలాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

Tags :

మరిన్ని