Bharath Jodo Yathra: తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర ఆదివారం తెలంగాణలో ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్‌పోస్టు వద్ద  రాహుల్‌గాంధీ రాష్ట్రంలో అడుగుపెట్టారు.

Updated : 23 Oct 2022 11:04 IST
Tags :

మరిన్ని