Rahul gandhi: భాజపా, తెరాస నాణేనికి బొమ్మ- బొరుసులాంటివి: రాహుల్ గాంధీ
కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస.. ఎమ్మెల్యేల కొనుగోళ్లతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 8 ఏళ్లుగా భాజపా తెచ్చిన అన్ని బిల్లులను తెరాస సమర్థించిందన్న ఆయన.. రెండు పార్టీలను నాణేనికి బొమ్మ-బొరుసుగా అభివర్ణించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా యేలిగండ్ల సమీపంలో జరిగిన కార్నర్ మీటింగ్లో రాహుల్ మాట్లాడారు.
Published : 27 Oct 2022 21:42 IST
Tags :