Bharat Jodo Yatra: జోరు వర్షంలోనూ రాహుల్‌ ప్రసంగం

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మైసూరులో చేపట్టిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. జోరున వాన పడుతున్న ప్రసంగాన్ని కొనసాగించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

Published : 02 Oct 2022 21:51 IST
Tags :

మరిన్ని