Vijayawada: విజయవాడలో రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన

తమ సమస్యలను పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో.. విజయవాడ డీఆర్ఎం కార్యాలయం ఎదుట రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రతి నెలా వేతనాల కోసం ఎదురుచూడాల్సి వస్తొందని.. వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

Published : 28 Oct 2022 14:58 IST

Tags :

మరిన్ని