Odisha Train Tragedy: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌ మారడం వల్లే దుర్ఘటన.. ప్రాథమిక నివేదిక

ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన యావత్‌ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటన.. ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే, సిగ్నల్‌ లోపం కారణంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express) మరో ట్రాక్‌లోకి ప్రవేశించడం వల్లే ఈ పెను విషాదం సంభవించినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. (Odisha Train Tragedy)

Updated : 03 Jun 2023 17:54 IST

Odisha Train Tragedy: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌ మారడం వల్లే దుర్ఘటన.. ప్రాథమిక నివేదిక

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు