Rajagopal Reddy: రేవంత్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు చోరీలు చేసేవారు: రాజగోపాల్‌ రెడ్డి ఫైర్‌

తెలంగాణలో కుటుంబ పాలనను బొందపెట్టాలని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. గట్టుప్పల్‌ మండలంలో పలువురు భాజపాలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు చోరీలు చేసేవారని వ్యాఖ్యానించారు.

Published : 04 Sep 2022 16:03 IST
Tags :

మరిన్ని