Protest: రాత్రంతా మేత పెట్టలేదు.. కార్యాలయానికి గాడిదలను తోలుకొచ్చిన రజకులు
కర్నూలు నగరపాలక సంస్థ అధికారుల తీరుకు నిరసనగా రజకులు గాడిదలతో ధర్నా చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోకి గాడిదలు తీసుకుని వచ్చి ఆందోళన చేశారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందని అధికారులు.. గురువారం రజకులకు చెందిన గాడిదలను తీసుకెళ్లి ఆహారం పెట్టకుండా రాత్రికి విడిచిపెట్టారని ఆరోపించారు. ఈ ఘటనలో రెండు గాడిదలు చనిపోగా, మరో రెండింటికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. దోబీ ఘాట్లతో పాటు గాడిదల నివాసానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు..
Published : 30 Sep 2022 16:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్