Prakasham: చెక్కపెట్టెలో దాచుకున్న డబ్బును తినేసిన ఎలుకలు

ఇంట్లో దాచుకున్న రూ.70 వేల నగదును ఎలుకలు కొరికేసిన ఘటన.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం బృందావనం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అగస్టిస్ పొలం పెట్టుబడులు, కోడలి ప్రసవ ఖర్చుల కోసం రూ.70 వేలు అప్పుగా తెచ్చుకొని... ఇంట్లోని చెక్కపెట్టెలో ఉంచాడు. రెండ్రోజుల తర్వాత చూస్తే కరెన్సీ నోట్లన్నీ ఎలుకలు కొరికేసి ముక్కలు ముక్కలు అయ్యాయి.

Updated : 21 Oct 2023 16:07 IST

ఇంట్లో దాచుకున్న రూ.70 వేల నగదును ఎలుకలు కొరికేసిన ఘటన.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం బృందావనం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అగస్టిస్ పొలం పెట్టుబడులు, కోడలి ప్రసవ ఖర్చుల కోసం రూ.70 వేలు అప్పుగా తెచ్చుకొని... ఇంట్లోని చెక్కపెట్టెలో ఉంచాడు. రెండ్రోజుల తర్వాత చూస్తే కరెన్సీ నోట్లన్నీ ఎలుకలు కొరికేసి ముక్కలు ముక్కలు అయ్యాయి.

Tags :

మరిన్ని