Prakasham: చెక్కపెట్టెలో దాచుకున్న డబ్బును తినేసిన ఎలుకలు
ఇంట్లో దాచుకున్న రూ.70 వేల నగదును ఎలుకలు కొరికేసిన ఘటన.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం బృందావనం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అగస్టిస్ పొలం పెట్టుబడులు, కోడలి ప్రసవ ఖర్చుల కోసం రూ.70 వేలు అప్పుగా తెచ్చుకొని... ఇంట్లోని చెక్కపెట్టెలో ఉంచాడు. రెండ్రోజుల తర్వాత చూస్తే కరెన్సీ నోట్లన్నీ ఎలుకలు కొరికేసి ముక్కలు ముక్కలు అయ్యాయి.
Updated : 21 Oct 2023 16:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!