Flashback: చురుకైన ఫీల్డింగ్తో మూడు వికెట్లు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా జడేజా!
క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్, బౌలింగ్తోపాటు ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం. భారత జట్టులోని చురుకైన ఫీల్డర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కీలకమైన ఆటగాడు. ఆస్ట్రేలియాతో 2012లో జరిగిన టీ20 మ్యాచ్లో తన అద్భుతమైన ఫీల్డింగ్తో ముగ్గురు బ్యాటర్లను జడేజా పెవిలియన్కు పంపాడు. తన చురుకైన ఫీల్డింగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆనాటి ఆ అద్భుతమైన క్షణాలను మీరూ వీక్షించండి.
Updated : 07 Jun 2023 09:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి