TS News: సర్కారు బడిలో మిర్చి ఘాటు.. గ్రామస్థుల తీవ్ర ఆగ్రహం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని పంకెనలో సర్కారు బడి మిర్చి కల్లంగా మారింది. విద్యార్థుల తరగతి గదిలో స్కూల్ ఛైర్మన్ మోతె కిష్టయ్య తడిసిన మిర్చిని ఆరబోశారు. సొంత అవసరాలకు పాఠశాలను ఉపయోగించుకోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్చి ఘాటుకు పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని.. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated : 20 Mar 2023 15:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు