Reliance JIO 5G: దీపావళి కానుకగా రిలయన్స్ జియో 5జీ సేవలు!

దీపావళి కానుకగా జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. నాలుగు మెట్రో నగరాలు.. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలో దీపావళి నుంచి జియో 5జీ అందుబాటులోకి తెస్తామని తెలిపింది. దశలవారీగా 2023 డిసెంబరు నాటికి ఇతర నగరాలు, పట్టణాలకు 5జీని విస్తరిస్తామని ప్రకటించింది.

Published : 29 Aug 2022 15:51 IST

Tags :

మరిన్ని