TS Budget 2023: తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం.. 5-6 ఏళ్లలో రెట్టింపు..!
వ్యవసాయం సహా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం గణనీయ పురోగతి సాధిస్తోందని.. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధిరేటు 15.6 శాతంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రజల తలసరి ఆదాయం 5 నుంచి ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని పేర్కొంది. ఇదే సమయంలో దేశంలో సగటున ఎనిమిది నుంచి తొమ్మిదేళ్లు పడుతుందని తెలిపింది. రాష్ట్రంలో సగటున ప్రతి వంద మందికి 105 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు తేలింది.
Published : 07 Feb 2023 10:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203